Indian Economy: దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం(P Chidambaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.
56 రోజులుగా జైలు జీవితం గడుపుతున్న కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. బెయిల్ దొరికిందనుకుంటున్నారా ? అయితే మీరు పొరబడినట్లే. అయితే సిబిఐ లేకపోతే ఈడీ.. ఇలా మార్చి, మార్చి కస్టడీకి తీసుకునేందుకు పోటీపడుతున్న తరుణంలో చిదంబరానికి ఇప్పట్లో బెయిల్ దొరికే ఛాన్సెస్ లేవనే చెప్పాలి. కానీ.. �
ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తినేందుకు అనుమతించాలన్న ఆయన అభ్యర్థనను జస్టిస్ సురేష్ కుమార్ తోసిపుచ్చారు. జైల్లో ప్రతివారికీ పెట్టే ఆహారమే మీరూ తినాల్సి ఉంటుందని అన్నారు. ఇంటి ఫుడ్ తిన
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ వెంటాడుతోంది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. సుప్రీంలోనూ ఆయనకు ఊరట లభించలేదు. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు సీబీఐ �