EVM Machine Facts: రానున్న కొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఈ సారి ఎవరికి..
హౌరాలోని టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం దొరకడం కలకలం రేపుతోంది. దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ అధికారులు చర్యలు చేపట్టారు.
దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం కౌంటింగ్ జరుగుతోంది. మొదటి నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగుతూ వస్తున్నారు.
ఢిల్లీ ఎన్నికలపై సీఎం కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే కుట్ర జరుగుతుందంటూ ఆరోపణలు చేశారు. ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద కాపలగా ఉండాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా ప్రకటించడంపై.. అరవింద్ కేజ్రీవాల్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఈ�
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈవీఎంలపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు రాద్ధంతం చేయడం సర్వసాధారణమే. ఈవీఎంలలో మోసాలు జరిగే అవకాశాలున్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు, బెంగాల్ దీదీ కూడా గట్టిగానే వాదించారు. అదే సమయంలో సుప్రీం కోర్టులు ఈవీఎంలపై వేసిన కేసుల్లో అత్యు�
యూపీ, బీహార్ రాష్ట్రాల్లో ఈవీఎం లను తరలించారంటూ వచ్చిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసింది. ఈ నెల 23 న జరిగే ఓట్ల లెక్కింపునకు ముందు వీటి భద్రతకు సంబంధించి అన్ని నిబంధనలను పాటించినట్టు పేర్కొంది. అన్ని పార్టీల అభ్యర్థుల ఎదుట ఈవీఎం లను, వీవీ ప్యాట్లను ఎన్నికల అధికారులు సీల్ చేసినట్టు ఈసీ తె�
ఓ వైపు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుండగా.. మరోవైపు విదేశాల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. భారత్లో ఆస్ట్రేలియా రాయబారిగా ఉన్న హరీందర్ సిధు… ఈవీఎంలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో ఆదివారం ఆరో విడత పోలింగ్ను ఆమె నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుత
ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి చూపూ ఎన్నికల ఫలితాల మీదనే. గెలుపు మాదంటే మాదేనని రాజకీయ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రతిపక్షనేతలు వీవీప్యాట్లోని స్లిప్పులను 5శాతం లెక్కించాలని కోరారు. అయితే.. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే మరో కొత్త సందేహం తలెత్తింది. ఒకవే�
ఈవీఎంలపై డౌట్ లేనప్పుడు వీవీ ప్యాట్స్ ఎందుకు? వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కించడంలో సమస్యలున్నాయా ? ఓటర్లకైనా స్పష్టత ఇస్తారా? ఎన్నికల యుద్ధంలో నాలుగు దశలు ముగిసాయి… మరో మూడు విడతలు మిగిలి ఉన్నాయి. ఈవీఎం బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు భద్రంగా ఉంది. అయితే ఈవీఎంల పనితీరుపైనే అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవ�