కరోనా మహమ్మారిని నియంత్రించే క్రమంలో పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు అత్యవసర సేవల విషయంలో ఎస్మా ప్రయోగిస్తున్నాయి. తాజాగా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. కరోనా అరికట్టే చర్యల్లో భాగంగా..అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ESMA) అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. బ
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టితో 38వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టులో అటు ప్రభుత్వం.. ఇటు ఆర్టీసీ కార్మికులు తమ వాదనలను వినిపిస్తున్నారు. సమ్మె చట్టవిరుద్ధమని ప్రభుత్వం వాదిస్తోంది. రూట్ల ప్రయివేటీకరణను న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆద�
తెలంగాణ సీఎం కేసీఆర్ కు నిజంగానే ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయినట్టుగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె… దానికి మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్ డౌన్ యోచన… వెరసి కేసీఆర్ కు డబుల్ ట్రబుల్ తప్పేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల స