తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. దేశంలో అందరికంటే ఎక్కువకాలం గవర్నర్గా పనిచేసిన రికార్డును నెలకొల్పారు. ప్రగతి భవన్లో గవర్నర్ నరసింహన్కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు పలికింది. తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం కావడంతో నరసింహన్ ఇవాళ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిపోయార�
తెలంగాణకు కొత్త గవర్నర్గా నియమితులైన తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందర్యరాజన్ రాకతో రాష్ట్రంలో బీజేపీ మరింత దూకుడుగా వెళ్లనుందా? బీజేపీని తెలంగాణలో పటిష్ట పరచడం కోసమే కేంద్రం తమిళసైని గవర్నర్గా నియమించారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు రాజకీయ పండితులు. ప్రస
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఆయన ట్రాన్స్ఫర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. అయితే నరసింహన్ స్థానంలో తిరిగి ఎవరిని నియమించాలన్నదానిపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడ�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్తో కలిసి శనివారం సాయంత్రం హైదరాబాద్లోని రాజభవన్కు వచ్చిన పవన్.. గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించ
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్.. ఏపీ సీఎం జగన్కు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సారీ చెప్పారు. ఏపీ గవర్నర్గా బిశ్వభూషన్ హరిచందన్ నియమితులు కావడంతో.. విజయవాడలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్కు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి, పలువురు ఉన్నతాధికారులు హా�
ఏపీ నూతన గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన విషయం తెలిసిందే. ఈ నెల 24న ఆయన అమరావతిలోని రాజ్భవన్లో గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్గా ఉన్న నరసింహన్ వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం నరసింహన్ విజయవాడకు రానుండగా.. సీఎం జగన్తో పాటు కీలక నేతలకు విందు ఇవ్వనున్నారు.
గవర్నర్ సమక్షంలో ఇవాళ జరగాల్సిన తెలుగు రాష్ట్రాల సీఎస్ల సమావేశం వాయిదా పడింది. బుధవారం ఉదయం 11:30 గంటలకు ఈ భేటీ జరగాలని ముందుగా అధికారులు నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వలన సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.దీంతో ఇవాళ్టి సమావేశాన్ని వాయిదా వేసిన అధికారులు.. తదుపరి సమావేశం తేదీ త్వరలోనే ఖరారు చేయనున్న
ఇరు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి హోంశాఖ వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల తరువాత రెండు రాష్ట్రాలకు గవర్నన్ల నియమాకం జరిగే అవకాశం ఉంది. కాగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం అందినట్లు తెలుస్త�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో ఈ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సభ ప్రారంభంకానుంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలతో సహా ఇతర హామీల అమలు, ప్రాధాన్యత అంశాలపై గవర్నర్ తన ప్రసంగంలో తెలపనున్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అపాయింట్మెంట్ కోరారు. ఎలక్షన్ విధివిధానాల్లో భాగంగా ఎమ్మెల్యేల వివరాలను ఆయన గవర్నర్కు అందచేయనున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చాక ద్వివేది హైదరాబాద్ వెళ్లి గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తారు. ఈ జాబ