తెలుగు వార్తలు » EPFO subscribers
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది ప్రముఖ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ. EPFO వడ్డీ మొత్తాన్ని పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలోకి ఒకేసారి జమచేయనుంది.
ఈపీఎఫ్ లెక్క తేలింది. ఈ ఉదయం నుంచి కూస్తి పట్టిన అధికారులు చివరిక లెక్క తేల్చారు. వేతన జీవుల ఈపీఎఫ్ ఖాతాల్లో 2019-20 సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ జమ చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) నిర్ణయించింది. ఖాతాదారుల అకౌంట్లోకి వడ్డీ చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్వో) తీపికబురు తీసుకురాబోతోంది. కొత్త రూల్స్ను ఆవిష్కరించనుంది. కేంద్ర కార్మిక శాఖ కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎక్కువ మంది ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈపీఎఫ్వో ఈ నిర్ణయం తీసుకోబోతోంది.ఈపీఎఫ్వో తన 6 కోట్ల మంది సబ్స్క్�
2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ప్రయోజననం పొందాలంటే కచ్చితంగా ఒక పని మాత్రం చేయాలి. ఈపీఎఫ్వో యూఏన్ యాక్టివేషన్ చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే పెరిగిన వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. అంటే కంపెనీ నుంచి య�
2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి పొందినట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. భవిష్య నిధి సొమ్మును పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) చందాదారులు 2018-19 సంవత్సరానికి గాను ప్రస్తుతమున్న 8.55 శాతం వడ్డీకి బదులు 8.65 శాతాన్ని పొందనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఆరు కోట్లకు పైగా చందాదారులకు మేలు కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గంగ్వార్