తెలుగు వార్తలు » EPFO Good News
ఈపీఎఫ్ఓ పింఛన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది కేంద్రం ప్రభుత్వం. కార్మిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదన చేసింది. ఈ కనీస పెన్షన్ పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ...
మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్వో) మీకో గుడ్ న్యూస్ అందించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి
ఈపీఎఫ్ లెక్క తేలింది. ఈ ఉదయం నుంచి కూస్తి పట్టిన అధికారులు చివరిక లెక్క తేల్చారు. వేతన జీవుల ఈపీఎఫ్ ఖాతాల్లో 2019-20 సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ జమ చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) నిర్ణయించింది. ఖాతాదారుల అకౌంట్లోకి వడ్డీ చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది.
ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినప్పుడు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బులను బదిలీ/విత్ డ్రా చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో పని చేసిన సంస్థ డేట్ అఫ్ ఎగ్జిట్ను ఈపీఎఫ్వో వెబ్సైట్లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు ఈ సదుపాయం కేవలం సదరు కంపెనీలకు మాత్రమే ఈపీఎఫ్ఓ సంస్థ ఇచ్చింది.