తెలుగు వార్తలు » EPFO Claims Process
ఈపీఎఫ్ఓ పింఛన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది కేంద్రం ప్రభుత్వం. కార్మిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదన చేసింది. ఈ కనీస పెన్షన్ పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ...
ఈపీఎఫ్ లెక్క తేలింది. ఈ ఉదయం నుంచి కూస్తి పట్టిన అధికారులు చివరిక లెక్క తేల్చారు. వేతన జీవుల ఈపీఎఫ్ ఖాతాల్లో 2019-20 సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ జమ చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) నిర్ణయించింది. ఖాతాదారుల అకౌంట్లోకి వడ్డీ చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది.
పెన్షన్ విత్ డ్రాలు ఆలస్యం కాకూడదనే ఉద్దేశ్యంతో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI) సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చింది. ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఏర్పాటు అయిన...