తెలుగు వార్తలు » EPFO Alert for PF Clients
ఈపీఎఫ్ఓ పింఛన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది కేంద్రం ప్రభుత్వం. కార్మిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదన చేసింది. ఈ కనీస పెన్షన్ పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ...
ఈపీఎఫ్ లెక్క తేలింది. ఈ ఉదయం నుంచి కూస్తి పట్టిన అధికారులు చివరిక లెక్క తేల్చారు. వేతన జీవుల ఈపీఎఫ్ ఖాతాల్లో 2019-20 సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ జమ చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) నిర్ణయించింది. ఖాతాదారుల అకౌంట్లోకి వడ్డీ చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ఎన్నో కంపెనీలు దివాళా తీశాయి. అలాగే ఉద్యోగాలు ఉన్నవాళ్లకు ఆయా కంపెనీలు జీతాల్లో కోత విధించాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సహాయంగా నిలిచేందుకు ఈపీఎఫ్వో సంస్థ..