తెలుగు వార్తలు » ENVIRONMENT MINISTRY
ఢిల్లీలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేబడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని ఈ శాఖలోని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.
భారతదేశంలోని మంచి నాణ్యత గల ఉత్పత్తిగా పేరొందిన అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో రూ.2వేల 500కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడంతో కర్నూలు జిల్లాలోని పెట్నికొటె గ్రామంలో ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేసి 900 మంద�