తెలుగు వార్తలు » Enquiry
ఒక సామాజికవర్గాన్ని, మతాన్ని రెచ్ఛగొట్టేట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ దాఖలైన ఫిర్యాదును పురస్కరించుకుని ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు కంగనా పైన,
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1381 కేజీల బంగారం వివాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఇందుకోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ను విచారణాధికారిగా నియమించారు .ఈ నెల 23వ తేదీలోగా దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే తిరుమలకు వెళ్ల
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సిట్ ఏర్పాటు చేశారు. వివేకానందరెడ్డి మృతిపై పలు అనుమానాలున్నాయని ఇప్పటికే పీఏ పోలీసులకు కంప్లైట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కడప జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి మృతిపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తు