తెలుగు వార్తలు » english medium controversy
ఏపీలో ఇంగ్లీషు మీడియం రగడ ఒకవైపు కొనసాగుతుండగానే దానికి మరింత ఆజ్యం పోసే కామెంట్లు చేశారు ప్రొ.కంచె ఐలయ్య. ఇంగ్లీషుని ప్రోత్సహించాల్సిన అవసరం వుందంటూనే ఆయన చేసిన కామెంట్లు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో కాక రేపుతున్నాయి. తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం వుందంటూనే మంచి భవిష్యత్తుకు ఇంగ్లీషు భాషా పరిఙ్ఞానం అవసరమని కంచె ఐ
సాధారణంగా ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి కన్నెత్తి చూడని, పల్లెత్తి మాట్లాడని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడు పెళ్ళిళ్ళపై సెటైర్ వేశారు. ముఖ్యమంత్రి యధాలాపంగా చేసిన ఈ కామెంట్లిపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఎవరి పర్సనల్ లైఫ్ వారిది అని కొందరంటుంటే.. ప్రజా జీవితంల�
అప్పుడే వారిద్దరు కలిసి వున్నట్లు కనిపిస్తారు.. అప్పుడే పరస్పరం విమర్శలు చేసుకుంటారు. ఎస్ ఆ రెండు పార్టీలే వైసీపీ, బిజెపి. బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్పై ఘాటైన విమర్శలు చేస్తారు. కానీ ఆయన పార్టీ నేతలు ఒకసారి జగన్ విధానాలను విమర్శిస్తారు.. అంతలోనే చంద్రబాబుతో పోలిస్తే జగన్ బెటరంటూ మధ్యే మార్గ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి రెచ్చిపోయారు. విపరీత స్థాయిలో మాటల్ని సంధించారు. చంద్రబాబుకు అంతుచిక్కని వ్యాధి వుందంటూ టిడిపి చీఫ్పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్పే మాటలు వింటుంటే ఆయనకు ‘ఆ’ వ్యాధి వుందన్న అనుమానం బలపడుతోందని �