తెలుగు వార్తలు » England Team
టీమిండియా అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. కోవిడ్ కారణంగా మ్యాచులను ప్రత్యేక్షంగా చూసే అవకాశాన్ని కోల్పోయారు. అయితే కరోనా వ్యాక్సిన అందుబాటులోకి రావడంతో క్రికెట్..
పాకిస్థాన్తో జరగబోయే టీ20 సిరీస్కు ఇంగ్లాండ్ 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ మొదలు కానుంది.