తెలుగు వార్తలు » England Series
ఇంగ్లాండ్ పర్యటనకు వెళాల్సిన తమ క్రికెటర్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గతంలో కరోనా పరీక్షలను నిర్వహించగా.. పది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇటీవల నిర్వహించిన రెండోసారి పరీక్షల్లో ఆరుగురికి నెగెటివ్ రాగా.. తాజాగా ఆ ఆరుగురు..
భార్య సానియా మీర్జా, కుమారుడు ఇజాన్ను చూసివచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ ఆల్రౌండర్ షోయాబ్ మాలిక్కు ఎట్టకేలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అనుమతించింది. లాక్ డౌన్ కారణంగా సానియా మీర్జా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. భర్త షోయాబ్ మాలిక్ పాకిస్తాన్ లో ఉన్నారు. ఇప్పడు అంతర్జాతీయ విమాన సర్వీసలు ప్రారంభం కావటంతో ప�
సోషల్ మీడియాలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. అవకాశం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో విభిన్న శైలిలో ట్వీట్లు చేసే ఈ మాజీ క్రికెటర్.. తాజాగా తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. ఓ మ్యాచ్ గురించి గుర్తుచేసుకున్న ఆయన తాను డకౌట్ అయిన విషయాన్ని సెటైరికల్గా పేర్కొన్నాడు. ‘‘�