తెలుగు వార్తలు » Engineering Colleges
ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 30వ తేదీలోపు ఇంజనీరింగ్...
తెలంగాణలో ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 201 ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వగా, మరో 16 కాలేజీలు మూసివేతకు
తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నియంత్రణ కమిటీ నిర్ణయం మేరకే ఫీజులు ఉండాలన్న సుప్రీం తేల్చి చెప్పింది. ఫీజుల పెంపు విషయంలో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని మండిపడ్డ న్యాయస్థానం.. ఈ పిటిషన్పై హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. కాగా �
ఏపీలో ఇంజనీరింగ్ కోర్సులకు ట్యూషన్ ఫీజులు ఖరారయ్యాయి. కనిష్ఠంగా రూ.40 వేలు.. గరిష్ఠంగా రూ.1.17 లక్షల వరకు నిర్ణయించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతించిన ఇంజనీరింగ్ కాలేజీల్లో 2019-2022 విద్యా సంవత్సరాలకు వర్తించేలా ఈ ఫీజులను ఖరారు చేశారు. సోమవారం తాడేపల్లిలో ఏఎఫ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ టి. రంగారావు నేతృ