తెలుగు వార్తలు » Engineering
9,10వ తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ సంబంధించిన తరగతుల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఘట్టం నేటితో ముగియనుంది. తొలి విడుత ఎంసెట్ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి నేటితో గడువు ముగియనుంది.
తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ అలిసెరి గోవర్థన్ తెలిపారు. ఈనెల 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష జరగనుందని ఆయన వెల్లడించారు.
ఆధునిక సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో.. ఈసారి ఉపాధి ఆధారిత కోర్సులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్యను పెంచారు. గతేడాది 169 కళాశాలల్లో 88,169 ఇంజనీరింగ్
వివిధ కోర్సుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా, తాజాగా యూజీసీ మాత్రం సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది.
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో విద్యా సంవత్సరం వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ
గత కొన్నేళ్లుగా.. రోదసిపై పలు రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు సైన్టిస్టులు. ఈ సందర్భంలో.. భాగాంగా.. వాషింగ్టన్కు చెందిన వ్యోమగాములు మరో వినూత్న ఐడియాకి తెరతీశారు. సాధారణంగా.. మనం భూమ్మీద.. సిమెంట్, ఇసుక తదితర వాటిని కలిసి కాంక్రీటును తయారు చేసి.. ఇల్లును కడతారు. అలాంటి పని రోదసి పైన చేస్తే..! మాములుగానే.. రోదసిలోకి వెళ్లిన
ఏపీలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో కొత్త కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్( ఏఐసీటీఈ) అనుమతి మేరకు ఈ కొత్త కోర్సుల నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఇంజనీరింగ్, ఫార్మసీ వృత్తివిద్యా కళాశాలల్లో సంప్రదాయ కోర్సులతో పాటు ఆధుని�
ఎట్టకేలకు ఏపీ ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ మేరకు కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించింది. రేపటి నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించింది. 1 నుంచి 35వేల ర్యాంకు వరకు ఈనెల 27, 28న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 35,001 నుంచి 80 వేల వరకు ఈ నెల 29, 30తేదీల్లో.. 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జ
అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఎంసెట్–2019 కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 6 వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. తర్వాత విద్యార్థులు 3 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లలో పొరపాట్లు సరిచేసుకోవడానికి వీలుగా 9న