తెలుగు వార్తలు » engineer
దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త రూట్లలో చోరీలకు పాల్పడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, సైబర్ నెట్వర్క్ సాయంతో సులువుగా దొంగతనాలు చేసేస్తున్నారు. అలా ఇటీవలి కాలంలో ఏడు ఏటీఎంలలో చోరికి పాల్పడిన ఆరుగురు ముఠా సభ్యులను..
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి అని చెప్పి వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వోద్యోగాలు పొందిన ఘనుల గురించి మనం విన్నాం… కానీ వాటన్నింటినీ తలదన్నే ఉదంతం బీహార్లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే..బీహార్ ఆర్థికశాఖ ఇటీవలే సెంట్రలైజ్డ్ ఫండ్ మేనేజ్మెంట్ వ్యవస్థని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ నియామకాలకు సంబంధించిన అన్ని డాక్య�
మున్సిపల్ ఇంజనీర్పై బురద కుమ్మరించిన మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింధుదుర్గ్ ఎస్పీ దీక్షిత్ గెడం ఈ విషయాన్ని వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై నితీశ్ రాణే తండ్రి నారాయణ్ రాణే కూడా స్పందించారు. నితేశ్ చేసింది తప్పే అన�
దేశవ్యాప్తంగా రాజకీయనేతల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ ఇండోర్లో బీజేపీ ఎమ్మెల్యే బ్యాట్తో ఓ అధికారిపై దాడిచేయడం సంచలనం రేపింది. తాజాగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఓ ఇంజనీర్పై దాడికి ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే కంకావళి ని
దిల్లీ : భారత్లో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. గత నెల(ఫిబ్రవరి -2019)లో దీని రేటు అత్యధికంగా 7.2 శాతానికి చేరింది. 2016 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే తొలిసారి. గతేడాది ఫిబ్రవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. ఈ మేరకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానామీ (సీఎంఐఈ) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరు�