తెలుగు వార్తలు » Encounter With Murali Krishna
వైసీపీ లీడర్ పేర్ని నానితో ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ..రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు ఆలయాలకు రక్షణ లేదు అని టీడీపీ నాయకుల విమర్శా …
వైసీపీ లీడర్ పేర్ని నానితో ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ..రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు ఆలయాలకు రక్షణ లేదు అని టీడీపీ నాయకుల విమర్శా ...
నా జాతకం ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టినోళ్లు బతికి లేరని.. ఓట్టేసి చెబుతున్నా అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ప్రముఖ నటుడు, వైసీపీ నేత పృథ్వీ. గత కొద్ది రోజులుగా.. ఏపీలో హాట్టాపిక్గా..
చిరంజీవికి ఏపీ సీఎం జగన్ రాజ్యసభ సీట్ ఆఫర్ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు పోసాని కృష్ణమురళీ విస్పష్టమైన సమాధానం ఇచ్చారు.. ఆయన ఏమన్నారంటే ‘రాజ్యసభ సీటు కోసం జగన్ దగ్గర వెంపర్లాడే మనిషి కాదు చిరంజీవి… చిరంజీవి వన్ ఆఫ్ టాప్ హీరో…ఇప్పటికీ ఆయనే నంబర్వన్.. జగన్ ఇంటికి చిరంజీవి వెళ్లి బట్టలు పెట్టి భోజనం చేసి వ
హుజూర్నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనైనా హుజూర్నగర్లో జెండా ఎగరవేసేందుకు టీఆర్ఎస్ పార్టీ పక్క
రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రధాన పార్టీగా ఉండబోతుందన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఏపీలో ప్రస్తుతం చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు తమను సంప్రదించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీ నేతల్లో.. టీడీపీ పైనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందన్నారు. ప్రస్తుతం ఏ�
లోకేష్ను తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నేతగా రుద్దే ప్రయత్నం చేస్తున్నా.. ఆయనకు అంత సీన్ లేదంటున్నారు బీజేపీ నేత రుఘునాథ్బాబు. ఆలిండియా టూబాకో బోర్డ్ ఛైర్మన్గా నియమితులైన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. టీడీపీ మరింతగా మునిగిపోవడం ఖాయమని ఆయన అన్నారు. పార్టీలో లోకేష్ కంటే ఎం
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిందా? టీఆర్ఎస్ ఎంపీలను ఆపార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తుందా? ఏపీలో అధికార వైసీపీకి రాబోయే రోజుల్లో ప్రతికూల పరిస్థితులే ఎదురుకాబోతున్నాయా? బీజేపీలో తెలుగురాష్ట్రాల ప్రతినిధులుగా ఉన్న నేతలు ఇద్దరిమధ్య గ్యాప్ వచ్చిందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలపై బీజేపీ సీనియర్ నేత, ఆపా
2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని టార్గెట్ చేసి ప్రచారం చేయడం వల్లే ఏపీలో తాము ఓడిపోయామని బీజేపీ ప్రధాన జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల తాము ఆంధ్రాలోనే కాదు తెలంగాణాలో కూడా నష్టపోయామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ