తెలుగు వార్తలు » Encounter in Shad Nagar
మహబూబ్నగర్ ఆసుపత్రిలో ఎన్హెచ్ఆర్సీ విచారణ ముగిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందం మృతదేహాలను పరిశీలించి.. మూడు గంటల పాటు ఎన్కౌంటర్పై విచారణ చేసింది. ఈ సందర్భంగా నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను ఎన్హెచ్ఆర్సీ రికార్డు చేసింది. మరికాసేపట్లో చటాన్పల్లిలో ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని బృందం పరిశీల�
దిశ నిందితుల అంత్యక్రియలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు మహిళా సంఘాలు లేఖలు రాశాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్కౌంటర్ చేస్తారు..?
దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ఎన్కౌంటర్ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నిందితులను హతమార్చడం హేయమైన చర్య అని, దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు రాజకీయ ప్రముఖులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారిలో మేనకా గాంధీ, కా
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్తో సీపీ సజ్జనార్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘సాహో సజ్జనార్’, ‘సరిలేరు మీకెవ్వరు’, ‘ద రియల్ హీరో’, ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయనపై అందర
అమ్మాయిపై అత్యాచారం చేసినందుకు ఈ నలుగురినే కాదని, ఇలాంటి కేసుల్లో నిందితులుగా జైళ్లలో ఉన్న వారిని కూడా చంపేయాలని దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య ధర్నా చేస్తోంది. ఈ ఎన్కౌంటర్ జరిగినందుకు ప్రజలంతా ఖుషీలో ఉన్నారని, కానీ గతంలో ఇలాంటి సంఘటనలు చేసిన నిందితులను కూడా ఇలానే కాల్చేయండి అంటూ ఆమె డిమాండ్ చేస్తో�
దిశ నిందితుల ఎన్కౌంటర్తో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు దిశకు న్యాయం జరిగింది అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్పై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందించింది. నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు గానూ తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశ�
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించే క్రమంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా.. వారు తప్పించుకునేందుకు యత్నించారు. ఆ తరువాత పోలీసులపై నిందితులు �
దేశప్రజలు ఇవాళ లేస్తూనే ఓ శుభవార్తను విన్నారు. షాద్నగర్లో యువ వైద్యురాలిపై కీచకంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. స్వతంత్ర్య భారత దేశంలో మహిళపై రేప్ చేసిన ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ‘‘ఆ మానవ మృగాలకు తగిన శాస్త్రి జరిగిందని, ఈ ఘటనతో �