తెలుగు వార్తలు » Encounter Hyderabad Encounter
దిశ నిందితుల ఎన్కౌంటర్కి సంబంధించి..తెలంగాణ పోలీసులకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అదే సమయంలో పోలీసులు కేంద్ర హోంశాఖకు, ఎన్హెచ్ఆర్సీకి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే మేనకా గాంధీ, కార్తీ చిదంబరం లాంటి కొంతమంది నాయకులు ఎన్కౌంటర్ చట్టవిరుద్దమని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దిశ నిందితుల
దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు ఈ తెల్లావారుజామున ఎన్కౌంటరయ్యారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఎన్కౌంటర్పై టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. సామూహిక అత్యాచారానికి, హత్యకు..ఎన్కౌంటరే సరైన శిక్షని ఆయ
దిశ కేసులో నిందితులు ఎన్కౌంటర్తో దేశవ్యాప్తంగా హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నారు. తెల్లవారుజామున పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కునేందకు ట్రై �
ఎట్టకేలకు ప్రజలు కోరుకుందే జరిగింది. శంషాబాద్లో దిశ హత్యోదంతానికి పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉరి, ఎన్కౌంటర్ డిమాండ్లు భారీగా వినిపించాయి. నిందితుల కష్టడీ విషయంలో కూడా అంతా గోప్యత నడిచింది. అనూహ్యంగా శుక్రవారం తెల్లవారుజామున కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చ�