జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖకు సరిహద్దుగా ఉన్న ఉత్తర కాశ్మీర్ కుప్వారా, బారాముల్లా, బండిపోరా జిల్లాల్లో తిరుగుబాటు-సంబంధిత హింస గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మే నెలలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య అనేకసార్లు కాల్పులు జరిగాయి.
ఈ ఎన్కౌంటర్ సమయంలో ఒక పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తెలిపింది. బుల్లెట్ తగిలిందని ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడని తెలిపింది.
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.
Bhadradri Kothagudem: ఈ మధ్య కాలంలో మావోయిస్టుల కదలికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్, ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి...