తెలుగు వార్తలు » encounter
Jammu Kashmir Police: జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో..
Encounter: ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. పోలీసులు, మవోయిస్టుల పరస్పర కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లిపోయింది.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లాలోని చీక్పాల్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ...
ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో కాల్పుల మోత మోగింది. మావోలు సంచరించే ఈ ప్రాంతాన్ని పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోలీసు బలగాలు మావోల పక్కా సమాచారం తెలుసుకుని మట్టుబెడుతున్నారు. తాజాగా దంతేవాడ..
జమ్మూకశ్మీర్లోని సోఫియాన్లో గల కనిగం ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు..
విశాఖ జిల్లా మల్కాన్గిరి సింగారం ఎన్కౌంటర్పై మావోయిస్టుులు స్పందించారు. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఆడియో టేప్ విడుదలైంది. సింగారంలో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని ...
జమ్ముకశ్మీర్లో ఉగ్రమూకలతో ప్రాణాలకు తెగించి పోరాడి వీరమరణం చెందిన నలుగురిలో తెలంగాణకు చెందిన మహేశ్ ఒకరుగా, ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం, రెడ్డి వారి పల్లి కి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వయసు 37 సంవత్సరాలు. ఇండియన్ ఆర్మీలో హవల్దార్ గా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్ తీసుకు
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్ లో ముష్కరులపై జరిపిన పోరాటంలో అసువులు బాసిన భారత జవాన్లు నలుగురిలో మన తెలంగాణ జవాను మహేశ్ ఉన్నారు. ఉగ్రమూకలపై తన పరాక్రమాన్ని ప్రదర్శించి వీరమరణం చెందిన ఆర్ మహేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోమన్పల్లి.. ఏడాది క్రితమే మహేశ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 8 నెలల క్రితం �
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కుట్రకు నలుగురు జవాన్లు అమరులయ్యారు. టెర్రరిస్టుల చొరబాట్లను అడ్డుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్కు చెందిన మహేష్ అనే జవాను మృతిచెందాడు. మూకుమ్మడిగా వచ్చిన కొంతమంది ఉగ్రవాదులు దొంగదెబ్బ తీశారు. భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఫైరింగ్ ఓపెన్ చే�
జమ్మూ కాశ్మీర్ లోని బడ్గామ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందారు.