తెలుగు వార్తలు » Empty airport with no fans cheering for Indian women cricketers
మహిళల టీ 20 ప్రపంచకప్లో తొలిసారి ఫైనల్కు వెళ్లి.. సరికొత్త చరిత్రకు భారత మహిళా టీమ్ నాంది పలికిన విషయం తెలిసిందే. అయితే తుది పోరులో కాస్త తడబడటంతో ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడిపోయింది.