తెలుగు వార్తలు » Employer
హత్రాస్ కేసు నిందితుల్లో ఒకడైన రాము అనే వ్యక్తి నేరం జరిగిన రోజున గ్రామంలోనే లేడని అతడు పని చేస్తున్న పాల ప్లాంట్ యజమాని చెప్పాడు. నేరం జరిగిన సెప్టెంబరు 14 న రాము రెండు షిఫ్తుల్లో..
మహిళా ఉద్యోగి జీతం అడిగినందుకు చెలరేగిపోయాడు ఓ సెలూన్ ఓనర్. తన ముగ్గురు ప్రెండ్స్తో కలిసి సదరు మహిళను చితకబాదాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్లో వైరల్ అయ్యింది. మహిళ అని చూడకుండా ఆమె పట్ల దుండగుల వ్యవహరించిన తీరుకు నెటిజన్లు భగ్గుమన్నారు. వివరాల్లోకి వెళ్తే..గ్రేటర్ నోయిడాలోని యూనీసెక్స్ సెలూన్లో పనిచేస్తోంద�