తెలుగు వార్తలు » Employees' Provident Fund
PF Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి శుభవార్త. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎంప్లాయీస్
ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఖాతాదారులకు చెల్లించే వడ్డీని ఒకేసారి..
ఈపీఎఫ్ లెక్క తేలింది. ఈ ఉదయం నుంచి కూస్తి పట్టిన అధికారులు చివరిక లెక్క తేల్చారు. వేతన జీవుల ఈపీఎఫ్ ఖాతాల్లో 2019-20 సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ జమ చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) నిర్ణయించింది. ఖాతాదారుల అకౌంట్లోకి వడ్డీ చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది.
మీరు మీ పీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం లేదా? అసలు పీఎఫ్ అకౌంట్ ఉన్న సంగతే మరిచారా? మరి ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? అన్న డౌట్ సాధారణంగా అందరికీ వచ్చే ఉంటుంది కదా. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈపీఎఫ్ని...
భారత్లో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. దీంతో ప్రజలు ఆదాయం కోల్పోవడంతో ఈపీఎఫ్ నుంచి కొంత నగదును తీసుకుంటున్నారు. కరోనా కారణంగా సవరించిన నిబంధనల ప్రకారం రూ.2,700 కోట్లను పీఎఫ్ ఖాతాదారులు పీఎఫ్ నగదును తీసుకున్నారని ఈపీఎఫ్వో ద్వారా తెలిసింది. అలాగే ఈపీఎఫ్వో నుంచే కాకుండా సంస్థలు నిర్వహిస్తోన్న పీఎఫ్ ట్రస్టుల్లోనూ ఉద�
భారత ప్రభుత్వం ఉమాంగ్ యాప్ను ప్రారంభించి రెండేళ్లకు పైగా అయింది. డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న
మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, ఖాతాలో మీ పేరు ఏంటి? ఇలా అన్ని రకాల వివరాలు తెలుసుకుని.. UAN నెంబర్ తెలుసుకుంటారు. అంతే.. ఇంకేముంది..
పీఎఫ్పై 8.65శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సుముఖంగా ఉందన్నారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ ఉద్యోగ భవిష్యనిధి డిపాజిట్లపై వడ్డీని 8.65 శాతంగా నిర్ణయిస్తూ కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించబోతున్నట్టు ఆయన చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ప్రైవేటు సెక�
ప్రతి నెల ఉద్యోగి వేతనంలో కొంత భాగం ఈఫీఎఫ్ ఖాతాలో జమవుతుంది. దీనికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఈపీఎఫ్ అకౌంట్లో వేస్తుంది. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే వారి పీఎఫ్ కంట్రిబ్యూషన్ను డబుల్ చేసుకోవచ్చనే విషయం తెలిసి ఉంటుంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ వడ్డీ పొందొచ్చు. చాలా కంపెనీలు వారి ఉద్యోగులకు వారి వేతనాన�
దిల్లీ: ఇకపై ఉద్యోగం మారిన ప్రతిసారీ పీఎఫ్కి జమ చేసే సొమ్ము వివరాలపై కొత్తగా దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆటోమేటిక్ పద్ధతిని అమలు చేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. ప్రస్తుతం ఉద్యోగులకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ -యూఏఎన్ ఉన్నప్పటికీ ఉద్యోగం మారిన ప్రత