కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (DA), డీఆర్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. మీడియా నివేదికల ప్రకారం పెంపుదల వచ్చే నెల ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉంది...
గ్రేట్ రిసిగ్నేషన్ సర్వ్ ఇలాంటి జీతభత్యాల వ్యక్తులపై ఒక సర్వే చేసింది. ఈ నివేదిక ప్రకారం, 10 మందిలో 4 మంది ఉద్యోగులు జీతం పెరిగిన తర్వాత వారి ప్రస్తుత సంస్థ నుండి రాజీనామా చేయాలనుకుంటున్నారు.
రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ (sachivalayam employees) ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది.
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకునేలా వెసులుబాటు కల్పించాయి. ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా కూడా తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. అయితే కరోనా కేసుల సంఖ్య..
ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల 18 వరకూ సాధారణ బదిలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
PF Employees: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. పీఎఫ్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో ఉద్యోగులకు ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఈ పీఎఫ్ వడ్డీ..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యోగాల కొరత వేధిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మంచి జీతంతో కూడిన ఉద్యోగం కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాల కోసం అభ్యర్థులు పోరాడుతున్న పలు వీడియోలు కూడా నెట్లో వైరల్గా మారాయి. ఇలాంటి టైమ్లో ఓ వీడియో
Internet Services: కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్ సేవలకు బ్రేక్ వేశారు పోలీసులు. దీంతో సెల్ఫోన్లు, లాప్ట్యాప్లు పట్టుకొని నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. కోనసీమ..
ఈ ఏడాది జీతాల పెంపు పరిమితంగానే ఉంటుంది. ఉద్యోగుల జీతం దాదాపు 8.13 శాతం పెరగవచ్చు. ఓ 17 రంగాలను సమీక్షించగా, అందులో 14 రంగాలలో 10 శాతం కంటే తక్కువ శాతం
ఉద్యోగులు సంస్థలను వీడకుండా ఉండేందుకు కంపెనీలు వారికి ఆకర్షణీయమైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ సంస్థ తమ ఉద్యోగుల కోసం పెళ్లి సంబందాలు వెతికే పనికూడా పెట్టుకుంది. తాజాగా