తెలుగు వార్తలు » EMI
లాక్డౌన్ కాలంలో కేంద్రమిచ్చిన మారటోరియంను వినియోగించుకోకుండా నెలవారీ కిస్తులను ( వివిధ రుణాల ఈఎంఐలు) రెగ్యులర్గా చెల్లించిన వారికి మోదీ ప్రభుత్వం శుభవార్త...
ఈఎంఐలను చెల్లించే మధ్య తరగతి వర్గాల్లో అయోమయం నెలకొంది. ఇప్పటివరకూ ఎస్బీఐ,హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్, యాక్సిస్ వంటి పెద్ద బ్యాంకులు.. కస్టమర్లు తమ ఆప్షన్ను ఎంచుకోవడానికి ఏ ఛానెల్నూ యాక్టివేట్ చేయలేదు. దీంతో వినియోగదారుల్లో గందర గోళం...
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వీటిలో రెపోరేటును తగ్గించింది. అలాగే బ్యాంకు ఈఎంఐలు మూడు నెలల పాటు కట్టనక్కర్లేదని ఆర్బీఐ కీలక..
అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు చోరీ నాటకమాడాడు ఓ ప్రబుద్ధుడు. బాకీ పోనూ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. కానీ, ప్లాన్ బెడిసి కొట్టింది. పోలీసులు ఇచ్చిన షాక్తో చివరకు జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నందివర్గం గ్రామానికి చె�