తెలుగు వార్తలు » Emergency
ఎమర్జెన్సీ విధింపు పొరబాటేనంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యను బీజేపీ అపహాస్యం చేసింది. ఇది హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు.
నాడు తన గ్రాండ్ మదర్ ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధిస్తూ తీసుకున్న నిర్ణయం పొరబాటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంగీకరించారు.
సేవ్ వాటర్ సేవ్ ఎర్త్.. ప్రకృతి ప్రసాదించిన నీటిని అవసరం ఉన్నంతమేరకే వాడుకుందాం.. నీటిని వృధా చేస్తే.. భావితరాలకు నీరు బంగారం కంటే విలువైన వస్తువుగా మారుతుందని ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. జనజీవనం అస్త్యవ్యస్థంగా మారబోతుంది అనడానికి టర్కీ దేశం...
ఈ నెల 20 న అమెరికా నూతన అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు .. నాడే పదవీ చ్యుతుడు కానున్న డొనాల్డ్ ట్రంప్..
గ్లోబల్ ఫార్మా కంపెనీ మోడర్నా ఇంక్ మెసెంజర్ ఆర్ఎన్ఏ 1273 పేరుతో కరోనా వాక్సిన్ ను తయారు చేస్తోంది. తాజాగా ఆ సంస్థ తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతించవలసిందిగా దరఖాస్తు చేసుకుంది.
ప్రపంచానికి కరోనాను అంటగట్టిన చైనాయే దాని విరుగుడికి మందు కనిపెట్టినట్లు ప్రకటించుకుంది. అంతేకాదు దాన్ని వినియోగించేందుకు ధరను కూడా నిర్ధారించారు.
థాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్సనలు జోరందుకున్నాయి. ప్రధాని ప్రయూత్ చాన్ ఊచా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకాక్ లో వేలాది మంది వీధుల్లో ఆందోళనకు దిగారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఈ ప్రధాని గెలుపు అక్రమమని, ఎన్నికల చట్టాలను తనకు అనుకూలంగా మలచుకున్నారని వీరు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్న తమ నేతలను ప
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ను ఎదుర్కోనేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకుంటున్నాయి. ప్రజా వినియోగానికి ఉపయోగపడే వ్యాక్సిన్ ఆమోదం తెలిపేందుకు వేగవంతంగా అనుమతులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో నిరూపితం కాని వ్యాక్సిన్ వాడకంతో దుష్ర్పభావాలు కలిగే ఆస్కారం ఉందని ప్రపంచ
అమెరికాలో నల్లజాతీయులపై అణచివేత కొనసాగుతోంది. విస్ కాన్సిన్ లోని కెనోషా నగరంలో ఓ నల్లజాతీయుడిని నేషనల్ గార్డులు కాల్చి చంపారు.
పేలుళ్లతో దద్దరిల్లిన బీరూట్లో ఎమర్జెన్సీ విధిస్తూ లెబనాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆగస్టు 4న బీరూట్ తీరంలో ఆమోని నిల్వల కారణంగా భారీ పేలుడు సంభవించింది.