తెలుగు వార్తలు » Eluru Mystery Disease
వింత వ్యాధితో వణికిపోయిన ఏలూరు క్రమ క్రమంగా కోలుకుంటోంది. రెండు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వింత వ్యాధితో నగర వ్యాప్తంగా మొత్తం 650 మంది వరకు...
ఏలూరు అంతుచిక్కని వ్యాధికి సంబంధించి వివిధ విభాగాలకు చెందిన జాతీయ నిపుణులు ముమ్మరంగా పరిశోధనలు జరుపుతున్నారు.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరం వింత వ్యాధితో వణికిపోతోంది. ప్రజలందరు అల్లకల్లోలం అవుతున్నారు. నీళ్లు తాగాలన్నా, తిండి తినాలన్నా, చివరకు పిల్లలకు పాలు ఇవ్వాలన్నా భయపడుతున్నారు.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరం వింత వ్యాధితో వణికిపోతోంది. ప్రజలందరు అల్లకల్లోలం అవుతున్నారు. నీళ్లు తాగాలన్నా, తిండి తినాలన్నా, చివరకు పిల్లలకు పాలు ఇవ్వాలన్నా భయపడుతున్నారు.
Eluru Mystery Disease: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరం విలవిలలాడుతోంది. కరోనా మహమ్మారి తగ్గుతోంది అని అనుకుంటే.. అంతుచిక్కని వ్యాధి వచ్చి పడిందని అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.