తెలుగు వార్తలు » eluru incident
ఏలూరులో ప్రజలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంపై కేంద్ర వైద్య, సాంకేతిక సంస్థల నిపుణులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు.
ఏలూరు వింత రోగానికి కారణాలు ఇంకా తెలియకపోయినా.. బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే పలు జాతీయ సంస్థలు కూడా ముమ్మరంగా పరిశోధనలు చేస్తుండడంతో..
పశ్చిమ గోదావరి ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. బాధితులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి జగన్ ఏలూరుకు చేరుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో వింత వ్యాధి కారణంగా ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 370 పైచిలుకు చేరింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రజలకు ప్రబలిన ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఏలూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేసి..