తెలుగు వార్తలు » Eluru Disease
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. తాజాగా మరో నలుగురు వ్యక్తులు వింత వ్యాధి..
ఏలూరులో ప్రజలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంపై కేంద్ర వైద్య, సాంకేతిక సంస్థల నిపుణులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరం వింత వ్యాధితో వణికిపోతోంది. ప్రజలందరు అల్లకల్లోలం అవుతున్నారు. నీళ్లు తాగాలన్నా, తిండి తినాలన్నా, చివరకు పిల్లలకు పాలు ఇవ్వాలన్నా భయపడుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చెలరేగుతోన్న వింత వ్యాధి మూలాలేమిటో తెలుసుకునేందుకు సోధన ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా అనేక..
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరం వింత వ్యాధితో వణికిపోతోంది. ప్రజలందరు అల్లకల్లోలం అవుతున్నారు. నీళ్లు తాగాలన్నా, తిండి తినాలన్నా, చివరకు పిల్లలకు పాలు ఇవ్వాలన్నా భయపడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం బాధితుల సంఖ్య 607కి చేరుకుంది.
ఏలూరు వింత వ్యాధి మూలాలపై రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. మొదట బాధితుల రక్తంలో సీసం, నికెల్ లాంటి లోహాలు ఉన్నాయని చెప్పారు.