Billionaires Lose: ప్రపంచ కుబేరుల సంపద కరిగిపోయింది. ఆరు నెలల్లో బిలియనీర్ల వందల కోట్లు తరిగిపోయాయి. ఇప్పుడు వంద బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్నది..
ఎలక్ట్రిక్-వాహన తయారీదారు ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నందున జర్మనీ, టెక్సాస్లోని టెస్లా ఇంక్ కొత్త ప్లాంట్లు "బిలియన్ల డాలర్లు" కోల్పోతున్నాయని టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ చెప్పారు...
ఎట్టాకేలకు ట్విట్టర్ అమ్మకానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ట్విట్టర్ కొనుగోలుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన 44 బిలియన్ డాలర్ల ఒప్పందానికి వాటాదార్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో దానికి బోర్డు కూడా ఒకే చెప్పింది...
కొత్త పేరుతో బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాలని ఒక పిటిషన్ ద్వారా అమెరికా శాంటా మోనికాలోని లాస్ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టును కోరాడు గ్జావియర్. అంతే కాదు తన తండ్రితో ఉన్న బంధాన్ని కూడా తెంచుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలో ప్రారంభించాలని టెస్లాను ఆహ్వానించారు. అయితే EV కంపెనీకి షరతులు వర్తిస్తాయని స్పష్టం చేశారు...
Employees Fired: కార్పొరేట్ ప్రపంచంలో ఒక విషయం చెప్పబడింది. అదేంటంటే.. బాస్ నిర్ణయం ఎప్పుడూ సరైనదే. ఉద్యోగులు బాస్ ఏది చెబితే దానిని చేయాలి.
టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులతో మొదటిసారిగా టౌన్హాల్ చర్చలు జరిపారు. ఏప్రిల్లో ట్విటర్ను $44 బిలియన్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మస్క్ తొలిసారిగా కంపెనీ ఉద్యోగులతో నేరుగా మాట్లాడారు...
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకునేలా వెసులుబాటు కల్పించాయి. ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా కూడా తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. అయితే కరోనా కేసుల సంఖ్య..
ఎలోన్ మస్క్ ట్విట్టర్తో ఒప్పందాన్ని త్వరగా ముగించాలని కోరాడు. రాయిటర్స్ ప్రకారం, సోషల్ మీడియా నెట్వర్క్ స్పామ్, నకిలీ ఖాతాలపై డేటాను అందించకపోతే, ట్విట్టర్ ఇంక్ని కొనుగోలు చేయడానికి చేసుకున్న 44 బిలియన్ డాలర్ల డీల్ను రద్దు చేసుకుంటానని హెచ్చరించాడు...
Elon Musk: ఎలాన్ మస్క్ టెస్లా ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని లేదా జాబ్ మానేయాలని ఆదేశించిన తర్వాత.. ప్రధాన టెక్ కంపెనీల్లోని రిక్రూటర్లు ప్రతిభ కలిగిన వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.