శ్రీలంకలో ఓ మతపరమైన ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో రెండు ఏనుగులను ఘనంగా అలంకరించి నిర్వాహకులు తీసుకువచ్చారు. సాధారణంగా గజరాజులు ఇలాంటి సెలబ్రేషన్స్ లో నిబ్బరంగా పాల్గొంటాయి. మావటీలు ముందుగానే అలా వాటికి శిక్షణ ఇస్తారు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ ఏనుగులు ఉన్నట్టుండి.. రెచ్చిపో�