తెలుగు వార్తలు » Elephant
ఇటీవల కాలం లో వన్య పరాణులు జనావాసంలోకి వస్తుండటం తరచు చూస్తున్నాం. చిరుతలు, జింకలు, ఏనుగులు అడవులను వదిలి జనావాసంలోకి వస్తున్నాయి...
Elephant Attack: చిత్తూరు జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఏపీ, కర్ణాటక తమిళనాడు
ఏనుగుల్లో 'దొంగ ఏనుగులు' కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆహారం కోసం పట్టపగలు ఓ బస్సును ఆపేసి 'దోపిడీ' చేసి..తనక్కావలసింది తిని చక్కాపోయిన ఓ గజరాజు కథ ఇది !
అయినవాళ్లు దూరమైతే కనీసం చూసే పరిస్థితులు లేని ఈ రోజుల్లో ఓ ఏనుగు చనిపోతే గౌరవప్రదంగా సాగనప్పారు అటవీ అధికారులు. అనారోగ్యంతో మరణించిన ఆ ఏనుగుకు అటవీశాఖ సిబ్బంది ఘనంగా నివాళి అర్పించారు.
ఒడిషాలో ఓ ఏనుగు కళేబరం కలకలం సృష్టించింది. రాష్టరంలోని సంబాల్పూర్ జిల్లాలోని ధామా అటవీ ప్రాంతంలోని కేషపల్లి గ్రామ సమీపంలో ఓ రెండున్నర ఏళ్ల ఏనుగు కళేబరం ప్రత్యక్షమైంది. ఇది చూసిన..
అచ్చం ఏనుగులా ఉన్న కొండ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఏనుగు ఆకారంలో ఉన్న నీడిల్ హోల్ పాయింట్ అనే కొండ ఫొటో అందరినీ బాగా ఆకట్టుకుంటూండంతో దాన్ని నెటిజన్స్ షేర్ చేస్తున్నారు. ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్..
విద్యుదాఘాతంతో మరో ఏనుగు మృత్యువాత పడింది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్ గురి పరిధిలోని బామన్ దంగా టీ ఎస్టేట్ సమీపంలో చనిపోయిన ఏనుగును అటవీ అధికారులు గుర్తించారు. 25 ఏళ్ల వయసుగల మగ ఏనుగు ఖునియా అటవీ రేంజ్ పరిధిలో విద్యుదాఘాతంతో మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల కేరళలో పేలుడు పదార్థం తిని ఏనుగు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరికొన్ని ప్రాంతాల్లో వేటగాళ్ల బారిన పడి కూడా ఏనుగులు మరణిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఏనుగు మృత్యువాత పడింది. బండరాళ్ల మధ్యలో
ఛతీస్గఢ్లో మరో ఏనుగు మృత్యువాత పడింది. దీంతో గజరాజుల మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఒకే జిల్లాలో వరుసగా ఏనుగులు మృతి చెందుతుండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.