ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ ఎలక్ట్రిక్ బస్ మరో బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరికి..
దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్, ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించింది. పూణే, ముంబై నగరాల మధ్య లాంఛనంగా ప్రారంభం అయింది.
ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమలలో వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తెనుంది టీటీడీ.