ఇప్పటివరకు ప్రయోజనాలే చూశారు. ఏకంగా ప్రాణాలు పోతుండడంతో రెండోవైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ టూవీలర్స్ ప్రమాదాలపై కేంద్రం సీరియస్గా ఫోకస్ పెట్టింది. కొత్త మోడల్స్ లాంచింగ్పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Tax Rebate: గత మూడు దశాబ్దాలుగా పెట్రోలియం ఉత్పత్తులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటింది...
పెరుగుతున్న పెట్రోల్ ధరలు ప్రజల్ని ప్రత్యామ్నాయాల వైపు నడిపిస్తున్నాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి పోటీలు పడుతున్నాయి. ఇ
Electric Scooters: ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం బాగా పెరుగుతోంది. ఇంధన ధరలు పెరుగుతుండడంతో ప్రజలు విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలపై దృష్టిసారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కసారి చార్జ్ చేస్తే అత్యధిక మైలేజ్ ఇచ్చే కొన్ని స్కూటర్లపై ఓ లుక్కేయండి..
AP Government Electric Bikes: ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం బంపరాఫర్ అందిస్తోంది. తక్కువ ధరకు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసుకునేందుకు చేయూతనివ్వనుంది. ఆకర్షణీయ ధరలకు దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల..
కేంద్ర ప్రభుత్వపు ఫేమ్ 2 పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలపై టూవీలర్పై రూ.20,000 వరకు, కారుపై రూ.లక్షన్నర వరకు ఆదా చేసుకోవచ్చు. ఫేమ్ 2 పథకం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమలులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీని కోసం రూ.10,000 కోట్లు కేటాయించింది. అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు మూడేళ్ల సమగ్ర వారె�