ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా ఎన్నికైన బీజేపీ, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ పేరును శిరోమణి అకాలీదళ్ న
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ సమావేశం అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమిపై సుమారు నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల ఫలితాలపై కమిటీ విశ్లేషించింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్�
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన సొంత రాష్ట్రం గుజరాత్ వెళ్లనున్నారు. సాయంత్రం తన తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకుంటానని మోదీ ట్వీట్ చేశారు. వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని మోదీ 4.8 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. కాగా, గతేడాది కూడా మోదీ విజయం సాధించిన �
ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఇవాళ రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడటంతో.. నూతనంగా గెలిచిన లోక్సభ అభ్యర్థుల జాబితాను రాష్ట్రపతికి అందజేశారు. #WATCH Delhi: Chief Election Commissioner Sunil Arora submits the list of winners of #LokSabhaElections2019 to President Ram Nath Kovind. pic.twitter.com/eDGiCtDmVS — ANI (@ANI) May 25, 2019 కాగా, కేంద్ర మంత్రివర్గం సూచన మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవ�
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తెరపైకి వచ్చారు. ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో లోపాలు ఉన్నందున ఈ ఎన్నికలను బహిష్కరించాలని తాను సూచించానని కేఏ పాల్ అన్నారు. ఇందుకోసం కలిసి పోరాడాలని మాయావతి, మమతా, అఖిలేశ్ తదితరులను కోరినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. అమెరికాలో ఈవీఎంలతో పాటు బ్యాలెట్ విధానం కూడా అమలవుత�
కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ దేశ ప్రజలకు, ఆ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ళ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని ఆశీర్వదిస్తున్న లక్షలాది మందికి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. In the last 5 years not a day went by when Narendra Modi was not subjected to humiliation and hateful barbs by the opposition. However, as karyakartas we […]
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. జాతీయ రాజకీయాలు, బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు, ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాల అంశాలపై ప్రధానంగా ఈఇద్దరి సీఎంల మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అనంతరం చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. ఈవీఎంల కన్నా ముందే వీవీప్యాట్ స్ల�
బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న విపక్షాలపై శివసేన విరుచుకుపడింది. మే 23న ఎన్నికల ఫలితాలు వచ్చే లోపు ప్రతిపక్ష కూటమిలోని పార్టీలన్నీ చెల్లాచెదురవుతాయని ఆ పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. చిన్నపార్టీలను జత చేసుకుని జట్టు కడుదామనుకుంటున్న ప్రయత్నాలన్నీ వీగిపోతాయని.. ఆ పార్టీ అధికార పత్రి�
కేంద్రంలో మళ్లీ ఎన్డీయే వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో డీఎంకే అధినేత స్టాలిన్ ఆలోచనలో పడ్డారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పక్షాన మాట్లాడిన స్టాలిన్… ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న కేసీఆర్ ఫెడరల్ టూర్లో భాగంగా ఆయన కాంగ్రెస్తో ఉంటామని.. వీలైతే మీరు కూడా కాంగ్రెస్కి మద్దతు తెల్పండంటూ తేల్చి చెప్పారు. అయితే ని�
కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రధాని మోదీ, ఆయన గ్యాంగ్కు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా లొంగిపోయిందంటూ ఆరోపించారు. ఈవీఎంల నుంచి మొదలుకుని ఎన్నికల షెడ్యూల్ వరకు అన్నిటినీ బీజేపీ మేనేజ్ చేశారని విమర్శించారు. నమో టీవీ, మోదీ ఆర్మీ.. �