దేశ వ్యాప్తంగా పాగ వేద్దామని పార్టీ ప్రారంభించింది. కానీ ప్రస్తుతం ఆ పార్టీ తీరు చూస్తే షాక్ తినాల్సిందే. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీని ఆ పార్టీ ఏలుతోంది. అయితే అటు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో కూడా కాస్త ప్రభావం ఉంది. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల వేళ తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలుపుతూ వస్తోంది. అయితే ఈ న�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నేత, శరద్ పవార్ బంధువు అజిత్ పవార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పుణే జిల్లా బారామతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పడాల్కర్పై 1.65 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. పోలైన ఓట్లలో దాదాపు 80 శాతం పైచిలుకు అజిత్ పవార్కే రావడంతో ప్రధాన ప్రత్యర్థ�
దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదలయ్యాయి. శనివారం ఉప ఎన్నికలను ప్రకటించిన సిఈసీ సునీల్ అరోరా. అలాగే.. తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ను కూడా ప్రస్తావించారు. అక్టోబర్ 21న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి బై ఎలక్షన్స్ జరగనున్నాయి. అలాగే.. అక్టోబర్ 24నే ఫలితాలు విడు
మహారాష్ట్ర, హర్యానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మహారాష్ట్రలో 288 స్థానాలకు, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను సిఈసీ మీడియాకి తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ని అమల్లోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలో 1.8 లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నట్టు చెప్పార�
శ్రీభరత్..నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని భర్త. కావూరి సాంబశివరావు కూతురి కొడుకు. గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత ఎంవీవీఎస్ మూర్తిగారి మనవడు. ఇంత పొలిటికల్, సినీ బ్యాగ్రౌండ్ ఈ యువ నాయకుడి సొంతం. గత ఎన్నికల వరకు ఇతడు పెద్దగా ఎవరికి పరిచయం లేదు. తనకున్న బలం, బలంగంతో అనూహ్యంగా విశాఖ టీడ
టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి పార్టీ వీడిబోతున్నారని.. త్వరలోనే ఆమె కమలం గూటికి చేరబోతున్నారని వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు. ఆ వార్తల్లో నిజం లేదని.. కష్ట కాలంలో పార్టీకి అండగా ఉండాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. తుదిశ్వాస విడిచే వరకు �
అంతా మీరే చేశారు…అంతా మీరే చేశారు. ఇదీ సినిమా డైలాగ్ కాదు…ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై తెలుగు తమ్ముళ్ల డైలాగ్ ఇది. జగన్ ఫ్యాన్ గాలికి ఉక్కిరిబిక్కిరైన టీడీపీ నేతలంతా ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. పార్టీ అధినేత బాబు కూడా సమీక్షల పేరుతో అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సంద
తాజాగా.. జరిగిన ఎన్నికల పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు సినీ నటుడు, వైసీపీ నేత పృధ్వీరాజ్. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కన్నబాబు గతంలో చిరంజీవి వద్ద పీఆర్వోగా పనిచేశారని, అతనిపై అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో అవకాశం ఇచ్చిన అన్నయ్యని కన్నబాబు మ�
సూపర్స్టార్ రజినీకాంత్ ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో కాబోయే ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, జయలలిత మాదిరిగానే నరేంద్ర మోదీ ప్రజాకర్షక నేత అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఎన్డీయే రెండోసారి అధికారంలోకి రావడానికి మోదీ ప్రభంజనం దోహదపడిందన్న ఆయన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, క�
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని కంటే ఎక్కువ మెజార్టీతో ఘనమైన విజయం సాధించింది కమలదళం. దీనితో మరోమారు కేంద్రంలో పాగా వేయడమే కాదు రెండోసారి కూడా ప్రధాని మంత్రిగా నరేంద్రమోదీ అధికార పగ్గాలను చేపట్టనున్నారు. ఈ నెల 30వ తేదీ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని మంత్రిగ�