దేశంలో కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పుకుంటోంది.. మొన్నటి వరకు నిద్రాణంగా ఉన్న ఆ మహమ్మారి కోరలు చాస్తూ స్వైరవిహారం చేస్తోంది.. ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయనాయకులు కూడా దీని బారిన పడుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నకొద్దీ అధ్యక్షుడు ట్రంప్... ఈ పదవికి పోటీ పడుతున్న డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ తమ ప్రచార హోరును పెంచారు. మిచిగాన్, ఆరిజోనా, ఫ్లోరిడా తదితర రాష్ట్రాల్లో..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కొంతమంది దుండగులు చెప్పు విసిరారు. ముజఫర్ పూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అనంతరం ఆయన హెలికాఫ్టర్ వద్దకు వస్తుండగా ఈ ఘటన జరిగింది.
బీహార్ లో నేరాలు తగ్గిపోయాయని, ప్రస్తుతం ప్రభుత్వ డేటా ప్రకారం రాష్ట్రం ఈ విషయంలో 23 వ ర్యాంకింగ్ లో ఉందని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. పని, పాలన.. వీటిమీదే తాము దృష్టి కేంద్రీకరించామని, అంతేగానీ విపక్షాల మాదిరి ‘సెల్ఫ్-ప్రమోషన్’ పై కాదని ఆయన చెప్పారు. సాక్రా విధాన్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్�
ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు. ఎన్డీయే ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా మొత్తం 12 ర్యాలీల్లో ఆయన పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.