AP, Telangana New Voters List: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. సవరించిన కొత్త ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారంనాడు విడుదల చేసింది.
West Bengal Election 2021: కేంద్ర బలగాలపై చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై వివరణ కోరుతూ తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసిన చంద్రబాబు, కేసీఆర్ పథకాలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకంపై నిషేదం విధించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ