Kangana Ranaut: ఇప్పటికే వెండితెరపై అదరగొడుతోన్న బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ బుల్లితెరపై కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘లాక్ అప్’ (Lock Upp Show) అనే రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరించనుంది
సాధారణంగా సినిమాలను తెరకెక్కించాలంటే రూ. వందల కోట్లను ఖర్చుపెడుతుంటారు దర్శక నిర్మాతలు. అయితే బాలీవుడ్ కు చెందిన ఓ అగ్రనిర్మాత సీరియల్ కోసం వందల కోట్లను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చుపెట్టింది.
Oscar Academy invited: ఆస్కార్ అకాడమీలో భారతీయ తారలకు చోటు దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులతో కూడిన వివరాలను విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ నటి విద్యా బాలన్తో పాటు టీవీ నిర్మాత ఏక్తా కపూర్,
యువ హీరో సుశాంత్ సూసైడ్ కు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలపై వరుస కథనాలు ప్రాచూర్యంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వారిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నెపోటిజం వల్లే...
బాలీవుడ్ బడా నిర్మాత, బాలాజీ టెలీఫిలింస్ క్రియేటివ్ హెడ్ కమ్ జాయింట్ డైరెక్టర్ ఏక్తా కపూర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ అందింది. విశాల్ కుమార్ అనే వ్యక్తి ఈ కంప్లైంట్ ఇచ్చారు. భారత ఆర్మీ డ్రెస్, సింబల్ ను అభ్యంతరకర రీతిలో చూపించారని ఆరోపిస్తూ బాలాజీ టెలీఫిల్మ్స్ ఓనర్ ఏక్తా కపూర్పై సైబర్ �
ఒకప్పుడు హీరోగా మంచి హిట్లను కొట్టి.. ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలు చేస్తున్న నవదీప్కు ఇప్పుడు బంపరాఫర్ వచ్చేసింది. బాలీవుడ్ ఎంట్రీతో పాటు హాట్ బ్యూటీ సన్నీ లియోన్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు ఈ హీరో. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏఎల్టీ బాలాజీ హిందీలో తెరకెక్కిస్తోన్న రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ అనే వెబ్ సిరీస్
ప్రపంచవ్యాప్తంగా శృంగార తారగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న సన్నీ లియోన్ ‘జిస్మ్ 2’ సినిమాతో బాలీవుడ్కు పరిచయమైన కొద్దికాలంలోనే టాప్ సెలెబ్రెటీగా వెలిగిపోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడంతో ఎరోటిక్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్గా మారింది సన్నీ లియాన్. వరుస సినిమాలు వీలు చిక్కినప్పుడ
ఏక్తా కపూర్ సినిమాకొచ్చిన కష్టం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. కంగనా లీడ్ రోల్లో ఆమె చేసిన జడ్జిమెంటల్ హే క్యా.. ఇప్పటికే గాలిలో దీపంలాగే మిణుకుమిణుకుమంటోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ జూలై 26, మరో వారం కూడా గ్యాప్ లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయింది. అయినా సినిమా ఊసు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. దీనంతటికీ కారణం ఈ మూ
ముంబై: మంచి నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది హీరోయిన్ కంగనా రనౌత్. తాజాగా ఆమె ‘జడ్జ్మెంటల్ హై క్యా’ అనే మూవీలో నటించింది. రీసెంట్ ఈ సినిమాలోని ఓ పాటను ముంబయిలో విడుదల చేశారు. ఆ సందర్భంలో ఓ జర్నలిస్టుపై కంగన నోరుపారేసుకున్నారు. సదరు జర్నలిస్ట్ ‘మణికర్ణిక’ సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చారని, సిని�
ఈ మధ్య కాలంలో చిత్ర యూనిట్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం సాధారణం అయిపోయింది. అప్పట్లో పద్మావతి, ఆ తర్వాత సల్మాన్ మూవీ సెట్ పై, రీసెంట్గా మణికర్ణిక చిత్రబృందం పై కూడా దాడులు జరిగాయి. తాజాగా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఫిక్సర్ అనే వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంటున్న చిత్రబృందం పై కొందరు గుర్తుతెలి