దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. రాష్ట్రంలోని 28 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 3న ఉపఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం 19 జిల్లాల్లో ఉన్న 28 అసెంబ్లీ �