Bommidayalu Pulusu: నాన్ వెజ్ ప్రియుల్లో సీఫుడ్ లవర్స్ డిఫరెంట్.. పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ , చేపలు ఇలా ఎన్నో రకాల సి ఫుడ్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో చేపలది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా గోదావరి జిల్లా..
కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది. కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే' అంటూ 'ఊసరవెల్లి' సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమస్. ఇప్పుడీ డైలాగ్ ఎందుకంటే .. ఈ
పైన కనిపిస్తునన దృష్యం మొదట చూడగానే అమ్మో ఎంత పొడుగు పామో అని ఆశ్యర్యపోతాం. కాకపోతే అది పాము కాదు..చేప. ఏంటండీ..నమ్మలేకపోతున్నారా?. అందునా ఎక్కడో దొరికింది కాదు మన కాకినాడ సముద్ర తీరంలోనే. దీని పొడువు ఏకంగా 12 అడుగులు. దాన్నీ ఈల్ చేప అంటారంట. స్థానిక మార్కెట్లో ఓ వ్యక్తి దీనిని రూ.250కి కొని ఇలా అందరికీ చూపించారు. బరువైన చేప�