Amaravati lesson removed: అమరావతిని కేంద్రంగా చేసుకుని శాతవాహన రాజులు.. వారికంటే ముందు పాలకులు ఏ విధంగా పరిపాలన సాగించారు..
Pariksha Pe Charcha 2022: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ వార్షిక ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలోని
IISER in Tirupati: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) నిర్మాణం, ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి
Telangana Model Schools Admissions -2021: తెలంగాణలోని మోడల్ స్కూళ్లల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7 తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్ల
JEE Main Admit Card 2021 Released: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. ప్రభుత్వం పలు అర్హత పరీక్షలను నిర్వహించేందుకు సమయాత్తమవుతోంది. దీనిలో భాగంగా
పాఠశాల మూసివేతతోొ విద్యార్థులు తమ ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పిల్లలకు సహాయం చేయడానికి వారి తల్లిదండ్రులకు విద్యా మంత్రిత్వ శాఖ కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది.
JEE main may 2021: దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా కోరలు చాస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కోవిడ్ కేసులు, మూడు వేలకు పైగా మరణాలు
PM Narendra Modi – Pariksha Pe Charcha 2021: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా విద్యార్థుల పరీక్షలకు ముందు నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ నాలుగో ఎడిషన్ కార్యక్రమం
PM Narendra Modi - Pariksha Pe Charcha 2021: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ నాలుగో ఎడిషన్ కార్యక్రమం మార్చి నెలలో జరుగనుంది. అదికూడా ఆన్లైన్ పద్దతిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ..
ఢిల్లీ యూనివర్సిటీలో కొన్ని నియామకాలపై వీసీ యోగేష్ త్యాగి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ప్రో-వీసీగా పీసీ జోషీని తొలగించి ఆయన స్థానే ‘నాన్-కాలేజియేట్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ గీతా భట్ ను నియమించడం, ప్రస్తుత రిజిస్ట్రార్ స్థానే తాత్కాలిక రిజిస్ట్రార్ గా ను,సౌత్ క్యాంపస్ డైరెక్టర్ గా ను పీసీ ఝాన