తెలుగు వార్తలు » EC
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల కమిషన్ మార్చి 7 కల్లాతేదీలను ప్రకటించే అవకాశం ఉందని ప్రధాని మోదీ సూచనప్రాయంగా తెలిపారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణి ప్రారంభమై ఐదు రోజులైనా కాకముందే చేతులెత్తేశారు వాహనాల డ్రైవర్లు.. డీలర్లు, వాలంటీర్ల...
టీఆర్ఎస్తో కుమ్మక్కైన ఈసీకి, భారతీయ జనతాపార్టీ కార్యకర్తలపై దాడులను అడ్డుకోని డీజీపీకి ఈ ఎన్నికల విజయం అంకితం చేస్తున్నామని బీజేపీ తెలంగాణ...
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంగం కార్యాలయం ముందు రాష్ట్ర బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, రామచంద్రరావు...
గ్రేటర్ ఎన్నికల్లో 18 ఏళ్ల తర్వాత బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని ఎలక్షన్ కమిషన్ తిరిగి ప్రవేశపెట్టింది. గత కొన్నేళ్ల నుంచి ఓటర్లందరికి ఈవీఎం విధానమే బాగా అలవాటైంది. ఇప్పుడు నగరవాసికి బ్యాలెట్ ఓటింగ్ విధానం
మధ్యప్రదేశ్ లో జరగనున్న ఉప ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్... కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ కి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది.
బల్దియా ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. GHMC ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ ఏడో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించనుంది. నవంబర్ 9న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో GHMC కమిషనర్ సమావేశం అవుతారు. ఓటర్ల జాబితాపై 11వరకు అభ్యంతరాలు స్వీ�
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలతో విజయవాడలో నిర్వహించిన ఎన్నికల కమిషన్ భేటీ ముగిసింది. పాత ప్రక్రియ రద్దు చేసి..కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని మెజార్టీ పార్టీలు ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఎన్నికల కమిషన్ భేటీకి 19 పార్టీలకు ఆహ్వానం పంపగా, భేటీకి 11 పార్టీలు హాజరయ్యాయి. భేటీకి హాజరుకామని అధికార వైఎస్ఆర్ �
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తోంది ఎన్నికల కమిషన్ కాదు.. అది నిమ్మగడ్డ కమిషన్” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కన్నబాబు. అయన వ్యక్తిగత ఈగో కోసం, అయన ఇష్టాల కోసం కమిషన్ నడుపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ప్రజలకి ఇది అర్థమైందన్నారు. ప్రభుత్వాన్ని కించపర్చడమే
చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెగేట్టు లేదు. కరోనా కారణంగా ఆపివేసిన ఈ ఎన్నికల్ని ఇప్పుడు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో సమావేశాన్ని నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మొండికేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి గౌతమ్ ర�