మార్కెట్లో పచ్చి టమాటాలు తక్కువ ధరకు ఇచ్చిన ఎవరూ కొనటానికి ఇష్టపడరు. కానీ పచ్చి టమోటాలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఒక్కసారి పచ్చి టమాటా తినడం వల్ల లాభాలు తెలిస్తే
భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మధుమేహ జనాభాను కలిగి ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, దేశంలో గత కొన్ని దశాబ్దాలలో మధుమేహం సంఖ్య 150% పెరిగింది.
ఈ వ్యక్తిని చూస్తే తేలికగా ఒలిచి తినగలిగే అరటిపండ్లను ఇలా కూడా తింటారా? అన్న అనుమానం వచ్చేస్తుంది.. అందరిలా సులభంగా తింటే మజా ఏముంటుందని అనుకున్నాడో ఏమో..
Diabetes: ప్రస్తుతం డయాబెటిస్ చాలా మందిని వెంటాడుతోంది. రోజురోజుకు షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు అదుపులో..
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ చేసిన చికెన్ కలుషితమై ఇద్దరు పిల్లలు మృతి చెందారు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన మనవళ్లకు చికెన్ వండి పెట్టిన బామ్మ మసాలాకు బదులు గుళికల మందు వేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం కొనసాగిస్తోంది. దీంట్లో భాగంగా నర్సరీలను ఏర్పాటు చేసి పలు జాతుల మొక్కల్ని పెంచుతున్నారు. ఇదిలా ఉంటే హరితహారం కోసం నర్సరీల్లో పెంచిన మొక్కలను మేకలు తినేశాయి. దీంతో సదరు మేకల యజమానికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన వికారాబాద్ జ�