BJP MLA Etela Rajender Comments On CM KCR: ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించాలని హైకోర్టు స్పీకర్కు సూచించిందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తమ సస్పెన్షన్పై స్పీకర్ను కలవనున్నట్లు ఈటల పేర్కొన్నారు.
ధనిక రాష్ట్రం తెలంగాణను టీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలపై కాకుండా కేంద్రంపై తప్పుడు..
Huzurabad Bypoll: తెలంగాణలోని ఈటెల రాజేంద్ర రాజీనామా చేసి.. మళ్ళీ తన నియోజవర్గం హుజురాబాద్ లో ఉప ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈరోజు ఈ ఉపఎన్నికల్లో..
Etela Rajender: రాబోయే కాలంలో పేదరికం పోవడానికి, ఉద్యోగాలు రావడానికి మంచి ప్రణాళికలు రూపొందిస్తామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజా దీవెన యాత్రలో..
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో హోం ఐసోలేషన్లో ఉన్న రోగులకు టెలి మెడిసిన్ సేవలు, వారి పర్యవేక్షణను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తుండగా..అదే స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూ వస్తోంది. అయితే, రికవరీ రేటు విషయంలో రాష్ట్రానికి కాస్తా ఊరట లభిస్తున్నట్లుగానే ఉందంటున్నారు వైద్య నిపుణులు.