భారత దేశం సంస్కృతి సంప్రదాయాలకు మాత్రమే పుట్టినిల్లు కాదు.. కొన్ని వందల సంవత్సరాల క్రితం అత్యంత ధనికదేశం కూడా.. ఇది తెలుగువారి సంపద . మన దేశంలో పుట్టి ఇప్పుడు పరాయి దేశంలో రాణి కిరీటాన్ని అలంకరించింది. కోహినూర్ ఎక్కడ పుట్టింది.. ఎలా బ్రిటన్ కు చేరుకుంది. ఈ జర్నీ ఏమిటి...
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ కి కూడా ఇండియాలో..ముంబైలో బంధువులున్నారట.. కొన్ని దశాబ్దాల క్రితం తాను సెనెటర్ కాగానే ముంబై నుంచి తనకు ఎవరో బైడెన్ పేరిట లేఖ రాశారని ఆయన తెలిపారు. ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీలో పని చేసిన గ్రేట్..గ్రేట్..గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నట్టు తనకు అప్పుడే తెలిసిందన్నారు. ముంబైలో 5 గురు
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టాలీవుడ్ పెద్దలు ఎవరు జగన్ని కలిసింది లేదు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అశ్వినీదత్, దిల్ రాజు లాంటి వాళ్ళు కలవాలని అనుకున్న కానీ జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నదీ వినిపించిన మాట. దీనిపై వైసీపీలో ఉన్న నటుల మధ్య కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ పక్కనపెడితే త�
ఇప్పుడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి కారణం..ఎంతోమంది ప్రాణధానం. స్వాతంత్య్రం కోసం కొందరు శాంతి మార్గాన్ని అన్వేశిస్తే..మరికొందరు హింసా మార్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మార్గాల్లో ఏది గొప్పదో, ఏది కాదో అన్న వాదన ఇప్పుడు అసందర్భం. వారిలో కొందరు మనకు తెలిసినవాళ్లు..మరికొందరు చరిత్రగర్భంలో కలిసిపోయినవాళ్లు. వాళ్ల �
మెగాస్టార్..తెలుగు తెరపై తిరుగులేని స్టార్. అన్న ఎన్టీఆర్ తర్వాత 3 దశాబ్ధాలు పాటు తెలుగు తెరను ఏలిక కథానాయకుడు చిరంజీవి. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి సిల్వర్ స్రీన్ లెజెండ్.. ‘ఆంధ్రుల అభిమాన అన్నయ్య’ చిరంజీవి. మధ్యలో 9 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అనంతరం ‘ఖైదీ నెం. 150’ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన బాస్ల�