సంక్రాంతి నేపథ్యంలో కోడి పందేలకు ఉభయగోదావరి జిల్లాల్లో జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బరులు సిద్ధమయ్యాయి. పోలీసు, రెవెన్యూ అధికారులు కఠిన ఆంక్షలు..
సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు.. ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల హడావుడి మొదలవుతుంది. ఈ క్రమంలోనే ఆన్లైన్లో పందెంకోళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. యజమానులు తమ ఇంటి వద్ద నుంచే పందెంకోళ్ల ఫోటోలు, ధరలను తెలుపుతూ.. అంతర్జాలంలో అమ్ముకుంటున్నారు. జిల్లాలోని ఏలూరు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు ఈ స్టైల్�