తెలుగు వార్తలు » East Godavari district
ఉన్న ఊళ్లోనే కాళ్లరిగేలా తిరిగినా లోన్లివ్వరు. అలాంటిది అడక్కుండానే సంబంధంలేని సొసైటీ నుంచి ఉదారంగా కోట్ల రుణాలిచ్చేశారు. అయితే,..
లోక బాంధవుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి జన్మదినాన్ని పురష్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ వైభంగా నిర్వహిస్తోంది. రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శన మివ్వనున్నారు...
ఈరోజు రథసప్తమి సూర్యభగవానుడిని భక్తిశ్రద్దలతో పూజిస్తాము.. ఇక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యదేవాలయం అని ఎక్కువుగా గుర్తు తెచ్చుకుంటారు.. అయితే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఓ ప్రముఖ సూర్యదేవాలయం...
తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిలో విషాదం చోటు చేసుకుంది. చింతూరు మండలం కొత్తపల్లి పోలింగ్ బూత్లో ఏపీవోగా విధులు..
కాకినాడ రెండో వార్డు కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. ఆర్డీవో కార్యాలయం రోడ్ కారు షెడ్డు సమీపంలో కారుతో ఢీకొట్టి చంపేసినట్లు పోలీసులు తెలిపారు.
ఓ వ్యక్తిని మంచానికి కట్టేసి కొట్టి అతి కిరాతకంగా హతమార్చారు. ఆధ్యాత్మక కేంద్రమైన పిఠాపురంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.
Road Accident: తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగంపేట మండలం బాలవరంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ..
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇది చూసిన స్థానికులంతా ఇక్కడి స్థలమహాత్యంగా చెప్పుకుంటున్నారు.
Hidden treasures: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని సింగరమ్మ చింత ఆలయ పరిసరాల్లో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు.
ఇటీవల వివిధ ఆలయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.