తెలుగు వార్తలు » East Godavari Collector
ఏపీలో కరోనా జడలు విప్పుకుంటోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల సాయంతో ...
దేవీపట్నం మండలం కచ్చలూరువద్ద ఆదివారం మునిగిపోయిన బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 8 మృతదేహాలు వెలికితీసినట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి తెలిపారు. ఆదివారం పొద్దు పోయే వరకు సహాయక దళాలు గాలిస్తూనే ఉన్నారని, తిరిగి ఇవాళ ఉదయం నుంచే గాలింపు చర్యలు చేపట్టారని కలెక్టర్ వివరించారు. ప్రమదంలో మృతిచెందిన వారిక�
వచ్చే ఎన్నికల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చే పెయిడ్ న్యూస్లను పర్యవేక్షించేందుకు జిల్లాలో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రింట్ మీడియాలో ప్రచురితమయ్యే వార్�