Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనాల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో అనేక మంది వినియోగదారులు వాటిని కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో వాటి అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి.
e-Scooters: గత కొంత కాలంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటలకు ఆహుతి కావటం, అమాంతం పేలిపోవటం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటికి అసలు కారణాలు ఏమిటో కనుక్కోవటానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
Google: అమెరికా టెక్ దిగ్గజం ఆఫీస్ కు రావాలనుకుంటున్న ఉద్యోగులకు మంచి ఆఫర్ ప్రకటించింది. ఈ సదుపాయాన్ని పొందాలనుకునే వారు కేవలం నెలకు 9 రోజులు ఆఫీసుకు వస్తే సరిపోతుందని వెళ్లడించింది. కరోనా తరువాత ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు సంస్థ వినూత్న ప్రయత్నంతో ముందుకు వచ్చింది.
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. పోటా పోటీగా వాహన తయారీదారులు తమ కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త స్టార్టప్ కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్లోకి వేగంగా ప్రవేశిస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకిక దాదాపు వారం రోజులే ఉండగా.. బీజేపీ శుక్రవారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. నగర వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, నగర ఎన్నికల ఇన్-ఛార్జ్, కేంద్ర మంత్రి కూడా అయిన ప్రకాష్ జవదేకర్, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తది�